సీతమ్మ లంకలో రావణుని చెరలో వుందని తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో లంకపైకి దండయాత్ర చేస్తాడు.
ఆ
సమయంలో లంకను చేరుకోడానికి సముద్రం దాటాల్సి వస్తుంది. అపుడు అక్కడ వున్న
రాళ్లను సముద్రంలో వేసి వానరుల సాయంతోనే వారధిని నిర్మిస్తాడు
రామచంద్రుడు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఆ రాళ్లు మనకు కనిపిస్తాయి.
పెద్ద పెద్ద బండలని నీళ్లల్లో వేసినా అవి తేలుతుంటాయి.Tuesday 12 July 2016
కోనేట్లో ఈ రాయి తేలుతూ కనిపిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
rameswaram lo ammadam modalu pettaru... mana pithapuram kuda tiskuni vaste baguntundemo..
ReplyDeleteyes sir good suggestion
ReplyDelete