పాదగయా క్షేత్రం కుక్కుట లింగానికి బుధవారాం రాత్రి అష్టదిగ్భందన క్రతువు నిర్వహించారు.
స్వయం భూః శివలింగ వేలాది సంవత్సరాల నుంచి భక్తులకు దర్శనమిస్తోంది.
నిత్యం అభిషేకాది క్రతువులతో భక్తులు కుక్కుటేశుని కొలుస్తున్నారు
ఈ క్రమంలో ఇటీవల కుక్కుట లింగం కొంత తరుగుదలకు గురైంది.
దీంతో 2003లో ఒక మారు అష్ట దిగ్భంధన చేసి శివలింగానికి రక్షణ చర్యలు చేపట్టారు
దీంతో 2003లో ఒక మారు అష్ట దిగ్భంధన చేసి శివలింగానికి రక్షణ చర్యలు చేపట్టారు
కాల క్రమేణా పై పూత ఇటీవల మరో మారు దెబ్బతిన్నట్టు అర్చకులు గుర్తించారు.
దానిని సరి చేయడానికి ఈవో చందక దారబాబు, వేదపండితులు, అర్చకులు కలిసి వేదోక్తంగా
స్థపతుల సలహాల మేరకు మరో మారు శివలింగ పరిరక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
-- సరిదే నాగ్
ఫోటో1 : కుక్కుట లింగం మొదటి రూపం
ఫోటో 3: కుక్కుట లింగం 2016 పరిరక్షణ అనంతరం రూపం
నోట్ : షేర్ చేయండి.. కాపీ చేయొద్దు
No comments:
Post a Comment