ఖచ్చితంగా మూడు టెంకలుంటాయి..
ఒక పండు కాల్చాలి..
మరి రెండు పాసం తీసి..
బియ్యం నూక,
కొబ్బరి కోరు,
పచ్చిశనగ పప్పు
బెల్లం వేసి రొట్టె కాల్చాలి..
బియ్యం నూక,
కొబ్బరి కోరు,
పచ్చిశనగ పప్పు
బెల్లం వేసి రొట్టె కాల్చాలి..
ఆ కాల్చేప్పుడు రొట్టెపైన మూత మీద ఎర్రని నిప్పులు వేస్తే.. సమంగా కాలుతుంది..
ఆ పైన ఎర్రగా కాలిన మాడు తింటే తియ్యగా కర కరలాడుతూ భలే వుంటుంది..
కొన్ని వంటలకి గ్యాస్ స్టౌ నిషేదమబ్బా.. తప్పకుండా కట్టెల పొయ్యి అయితేనే బెటర్..
అన్నట్టు తాటి రొట్టె కూడా పులస పులస మాదిరే.. రాత్రి కాల్చి.. ఉదయం తినాలి ..
భలే వుంటుంది..
No comments:
Post a Comment