Wednesday 16 September 2015

వినాయక మట్టి విగ్రహాలు..

మట్టి విగ్రహాలు..
ఈ వినాయక చవితికి ప్రజల్లో చక్కని చైతన్యం కనిపిస్తోంది..
ఎక్కడ చూసినా మట్టి వినాయకులే కనిపిస్తున్నారు..
కొన్ని చోట్ల ఉచితంగా కూడా పంచుతున్నారు.
ర్యాలీలూ.. సమావేశాలు బాగానే జరుగుతున్నాయి..
అదే విధంగా నిమజ్జనానికి కూడా ఇదే క్రమశిక్షణ అవసరం..
నదుల్లో.. చెరువుల్లో చివరికి సముద్రంలో కూడా పాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా ఆపితే సరి..
ఒక సంవత్సరం అడ్దుకుంటే.. మరుసటి సంవత్సరం అయినా జాగ్రత్త పడతారు..
అలాగే పురపాలక సంఘం, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అన్ని మండళ్లనూ పరిశీలించి పర్యావరణానికి భంగం కలిగించే విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవాలి..
అయితే ఈఏర్పాటు మూడురోజులు ముందుగా చేపట్టాలి..
కానీ...

--నాగ్

No comments:

Post a Comment